కాంగ్రెస్ పార్టీ రైతులకు క్షమాపణ చెప్పాలి..

ఆదిలాబాద్: సీఎం కేసీర్ రైతుల ఆత్మగౌరాన్ని కాపాడే దిశగా ఔర్ ఏక్ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో స్ఫూర్తినిస్తా ఉంటే అదే కిసాన్ రైతుల పట్ల రేవంత్ రెడ్డి విషం చిమ్మడం ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యేజోగు రామన్న అన్నారు. కష్టపడే…
Read More...

విశ్వహిందూ పరిషత్ నూతన కార్యవర్గానికి అభినందనలు

ఆదిలాబాద్: జిల్లా విశ్వహిందూ పరిషత్ నూతన కార్యవర్గానికి అభినందనలు బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు అయిన నారాయణ ,కృష్ణ ల‌ను సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ…
Read More...

రైతు కుటుంబానికి ధీమా

అదిలాబాద్ రూరల్: మండల్ తంతోలి గ్రామానికి చెందిన కొత్తూరు ఆశన్న రైతు, ఇటీవల తాను మరణించడం తో రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి అండగా నిలబడుతూ ఇచ్చినటువంటి రైతు బీమా 5 లక్షల రూపాయల చెక్కును మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే జోగు రామన్న…
Read More...

కాంగ్రెస్‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక‌నే బీఆర్ఎస్ కుట్ర‌లు

ఆదిలాబాద్ః తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు రోజురోజుకూపెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక‌నే అధికార బీఆర్ఎస్ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాస‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. స్థానిక బీఆర్ఎస్ నేత‌లు టీపీసీసీ…
Read More...

స్మశాన వాటిక అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

అదిలాబాద్: పట్టణంలోని హిందూ స్మశాన వాటికలో రెండు కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మున్సిపల్ అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. స్మశాన వాటికలోని వెల్కమ్ ఆర్చ్ పనులకు పరిశీలించారు.…
Read More...

కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో చేరిక‌ల జోరు

ఆదిలాబాద్ : కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యం ప్ర‌జా సేవాభ‌వ‌న్ నిత్యం ప్ర‌జ‌లు, అభిమానులు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల రాక‌తో సంద‌డిగా మారుతోంది. కంది శ్రీ‌నివాస రెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు…
Read More...

పునరావాసం కల్పించాలని కలెక్టర్ కు వినతి

రెబ్బెన: మండలం పాత మాధవాయి గూడ గ్రామంలో నివసించే 25 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని రెబ్బెన ఎంపీపీ సౌందర్య ఆనంద్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు,కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావుకు గురువారం వినతిపత్రం అందజేశారు.ఈ…
Read More...

పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటాలి

లక్షేట్టిపేట్:పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య పిలుపునిచ్చారు. గురువారం గంపలపల్లి లోని 7,8 వార్డులలో హరితహారంలో భాగంగా కాలనీవాసులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…
Read More...

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఆదిలాబాద్: ఈ నెల 15 లోగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. ప్రత్యేక ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మున్సిపల్ చైర్మన్ జోగు…
Read More...

మంత్రులను కలిసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్

ఆదిలాబాద్: బుధ‌వారం హైద్రాబాద్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ నియోజకవర్గం నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలోని గిరిజన తండాలు సమస్యలను…
Read More...