Browsing Category
నిర్మల జిల్లా
నిర్మల్ జిల్లాలో పగులుతున్నా ప్రజలు గుండేలు
నిర్మల్ జిల్లా.
ముధోల్ మండలం చించాల గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది.గంటల వ్యవధి లో గుండె పోటు తో ఇద్దరు మృతి చెందారు.రఘు (39) , లక్ష్మణ్ (33) అనే వ్యక్తులు గుండెపోటుతో మృతి. చెందారు... రెండు రోజుల వ్యవదిలో ముగ్గురు ప్రాణాలు …
Read More...
Read More...
పెళ్లిలో డాన్స్ చేస్తూ కుప్పకూలి యువకుడు మ్రుతి
నిర్మల్
పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో బరాత్ లో డ్యాన్స్ చేస్తూ యువకుడొకరు మృతి చెందిన విషాద ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం…
Read More...
Read More...
ఖానాపూర్ కారుపార్టీ టిక్కేట్ జాన్సన్ నాయకే?
ఖానాపూర్ లో కారుపార్టీ టిక్కేట్ కోసం యుద్దం... ఆ టిక్కెట్ యుద్దమే మంత్రి కేటీఅర్ ని అడ్డుకుంటుందా? మంత్రి పర్యటనను అడ్డుకుంటున్నాదేవరు?. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖనాయక్ మూడోసారి టిక్కెట్ దక్కుతుందా? లేదంటే కేటీఅర్ సన్నిహితుడు జాన్సన్…
Read More...
Read More...
అదివాసీలకు ఎండ్ల బండ్లే అంబులేన్సులు
ఆ ప్రాంతంలో సర్కార్ అసుపత్రులులేవు.... .. దవ ఇచ్చే డాక్టర్లు ఉండరు... అంబులేన్సులు రావు.. కాన్పు కోసం అసుపత్రులకు వెళ్లాలంటే ఎండ్ల బండి అంబులెన్స్ లు. దిక్కు... అ ఎండ్లబండి అంబులెన్స్ లో అదివాసీ మహిళలు అసుపత్రికి వెళ్లుతున్నారు.. కోండలు ,…
Read More...
Read More...
తల్వార్ తో కేక్ కట్ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ జిల్లా కేంద్రంలో . మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు వివాదస్పదమ్యాయి... తల్వార్ తో కేక్ కట్ చేసిన. మంత్రి.. తల్వార్ తో కేక్ కట్ చేయడాన్ని చూసి టిఅర్ ఎస్ కార్యకర్తలు విస్మయాన్ని వ్యక్తం చేశారు.. ప్రతిపక్షాలు…
Read More...
Read More...
ముథోల్ గడ్డపై కమలం పాగావేయడం ఖాయమా?
..ఆ నియోజకవర్గం లో కమలానికి ఊపుంది... బలం ఉంది..బలగం ఉంది...బరిలో నిలుస్తే ఓటమే స్వాగతం పలుకుతోంది.. కాని ఈసారి కారు కోటను కూల్చడానికి కషాయ దళం కోత్త ఎత్తుగడలు. వేస్తుంది? అ ఏత్తుగడలు బిఅర్ ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజయాత్రను…
Read More...
Read More...
నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి దడపుట్టిస్తున్నా ప్రజా వ్యతిరేతకత?
పరుగులు పెట్టించిన ప్రగతిని..మున్సిపల్ ఉద్యోగాల అమ్మకాలతో మంత్రి పరువు తీశాయి.. ఓట్ల వర్షం కురిపించాల్సిన దళిత బందు మంత్రికి తిరగబడింది... ఆ పథకంపై ఇంద్రకరణ్ రెడ్డి మాటలు దళితులను తిరుగుబాటు చేయించింది... పారీలో …
Read More...
Read More...
యుద్దభూమిగా మారిన పాండవపూర్
ప్రజల అగ్రహం కట్టలు తెంచుకున్నది... మనుషుల ప్రాణాలు మింగుతున్నా చెక్ పోస్ట్ ను గ్రామస్తులు బద్దలు చేశారు.. పర్నిచర్ ను ప్రజలకోపాగ్ని జ్వాల్లో మాడి మసైంది.. అటవీ పోస్ట్ ను తరలించేదాకా యుద్దం అగదంటున్నారు.. నిర్మల్ జిల్లాలో…
Read More...
Read More...
అటవీ చెక్ పోస్ట్ కు నిప్పుపెట్టిన గ్రామస్తులు
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాండాపూర్ చెక్ పోస్ట్ వద్ద. ఉద్రిక్తత.. చెక్ పోస్టుకు నిప్పు పెట్టిన. గ్రామస్థులు... చెక్ పోస్ట్ సిబ్బంది ఉపయోగించే పర్నచర్ ని రోడ్డు వేసి తగలబేట్టారు. చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న టిప్పర్ డీకోని ద్విచక్ర…
Read More...
Read More...