Browsing Category

జాతీయం

ఉత్తరప్రదేశ్ లో సినిమా పక్కిలో కాల్పులు

ఉత్తరప్రదేశ్. ప్రయాగ్ రాజ్ లో దుండగులు కాల్పులు జరిపారు.. సినిమా పక్కిలో‌‌ కాల్పులు జరిపారు..‌మాపియా డాన్లు నుండి రాజకీయ. నాయకులుగా‌ మారిన సొదరులు అతిక్ మోహ్మమద్, ఆశ్రప్ మోహ్మమద్ ఇద్దరు మీడియాతో మాట్లాడుతుండగా దుండగులు కాల్పులు…
Read More...

సిరోంచలో అరుదైనా నాగుపాము.

మహరాష్ట్ర లో‌ని గడ్చిరోలి జిల్లా  సిరోంచ లో అరుదైనా  నాగు పాము  కనిపించింది‌‌..  శ్వేత వర్ణం గల పాము ‌ పట్టణంలో ని ఓ  ‌మిల్లువద్దకనిపించింది..అరుదైన శ్వేత వర్ణం గల నాగు  పామును  చూడటానికి  ప్రజలు బారీగా  తరలివచ్చారు.. అరుదైన పాము పై…
Read More...

పోన్లను ప్రదర్శించిన కవిత

ఢిల్లీ మూడో సారి ఈడి కార్యాలయానికి కవిత విచారణ కోసం హజరయ్యారు... తాను  పోన్లు ద్వంసం చేశాననే ఆరోపణలను కోట్టి పారేశారు.అందులో  బాగంగా తాను ఫోన్లను ధ్వంసం చేశానన్న ఆరోపణ నేపథ్యంలో ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు ఈ డీ అధికారులకు…
Read More...

గడ్చిరోలిలో ‌వ్యవసాయశాఖ నర్సరీలో చోరబడిన పులి

మహరాష్ట్ర గడ్చిరోలి నగరంలోని రద్దీ ప్రాంతంలో వ్యవసాయ శాఖ నర్సరీలో  ఓ పులిని బంధించారు. ఈ ప్రాంతానికి ఆనుకుని ఉన్న అడవి నుంచి పులులు ప్రవేశించింది. అక్కడ పనిచేసే  ‌కనిపించింది.. పులి కనిపించడంతో  ప్రాణభయంతో  వణిలిపోయారు .. వెంటనే అటవీశాఖ…
Read More...

రేపు మళ్లీ విచారణకు హజరుకానున్నా కవిత

డిల్లీ    ఉత్కంఠ. వీడింది...  పదమూడు గంటల విచారణ తర్వాత. కవిత ఈడీకార్యాలయం బయటకు  వచ్చారు... ఈసందర్భంగా  చిరునవ్వు  చిందిస్తూ   విక్టర్  సింబల్   చూపిస్తూ   సీఎం  కేసీఆర్ ఇంటికి బారీ బందోబస్తు బయలు దేరారు... అయితే    రేపు  మళ్లీ విచారణ కు…
Read More...

నాటు నాటు పాటకు చిందులేసిన జర్మని రాయబార కార్యాలయం ఉద్యోగులు

డిల్లీ... ఆర్ అర్ అర్ సినిమాలో లో నాటు నాటు పాటకు అస్కార్ అవార్డు లభించింది..‌ బెస్ట్ క్యాటగీరిలో పాటకు అవార్డు లభించింది.. ఈ పాటే ప్రపంచాన్ని కదిలిస్తొంది.. చిందులు వేయిస్తోంది... డిల్లీ జర్మని రాయబార. కార్యాలయం ఉద్యోగులు ముగ్దులయ్యారు..…
Read More...

రామ్ చరణ్ అభినందించిన. అమిత్ షా

డీల్లీ భారతీయ సినిమా కు మొట్టమొదటి ఆస్కార్‌ని తీసుకువచ్చినందుకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ తరపున రామ్ చరణ్ కు అమిత్ షా  డీల్లిలో  మీ హృదయపూర్వక శుభాకాంక్షలు & ఆశీర్వాదాలు అంద చేశారు... ఈ. కార్యక్రమం లో చిరంజీవి పాల్గోన్నారు..  ఈ సందర్భంగా…
Read More...

నాందేడ్ జిల్లా పంటలను ముంచిన హిమపు వర్షం

 - మహరాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలో బారీగా వడగండ్ల వాన.. .. జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం.. కొన్ని చోట్ల ఈదురుగాలులు, వర్షం, వడగళ్ల వాన.. ముద్ఖేడ్ తాలూకాలోని బార్డ్ మరియు సమీప గ్రామాల్లో భారీ వడగళ్ల వాన.. రోడ్లన్నీ వడగళ్లతో…
Read More...

తెలుగు పాటకు అస్కార్ అవార్డుతో పట్టాబిషేకం

లాస్  ఎంజిల్స్ తెలుగు సినిమా  అర్ అర్ ర్ ప్రపంచ. ఖ్యాతి  గడించింది...  అస్కార్   అవార్డులలో    దిబెస్ట్    ఒరిజినల్  సాంగ్   విబాగంలో   నాటు నాటు పాటకు  అవార్డు  లభించింది... ఈ అవార్డును     సంగీత దర్శకుడు కిరవాణి,  పాట రచయిత.…
Read More...

డీల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిషోడియా అరెస్ట్

ఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ,చేశారు సీబిఐ అధికారులు.లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేశారు ఆనంతరం  అరెస్టు చెసింది సిబిఐ‌.లిక్కర్ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్నారు రేపు సిసోడియా ను కోర్టులో…
Read More...