Browsing Category

జాతీయం

నాందేడ్ జిల్లా పంటలను ముంచిన హిమపు వర్షం

 - మహరాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలో బారీగా వడగండ్ల వాన.. .. జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం.. కొన్ని చోట్ల ఈదురుగాలులు, వర్షం, వడగళ్ల వాన.. ముద్ఖేడ్ తాలూకాలోని బార్డ్ మరియు సమీప గ్రామాల్లో భారీ వడగళ్ల వాన.. రోడ్లన్నీ వడగళ్లతో…
Read More...

తెలుగు పాటకు అస్కార్ అవార్డుతో పట్టాబిషేకం

లాస్  ఎంజిల్స్ తెలుగు సినిమా  అర్ అర్ ర్ ప్రపంచ. ఖ్యాతి  గడించింది...  అస్కార్   అవార్డులలో    దిబెస్ట్    ఒరిజినల్  సాంగ్   విబాగంలో   నాటు నాటు పాటకు  అవార్డు  లభించింది... ఈ అవార్డును     సంగీత దర్శకుడు కిరవాణి,  పాట రచయిత.…
Read More...

డీల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిషోడియా అరెస్ట్

ఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ,చేశారు సీబిఐ అధికారులు.లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేశారు ఆనంతరం  అరెస్టు చెసింది సిబిఐ‌.లిక్కర్ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్నారు రేపు సిసోడియా ను కోర్టులో…
Read More...

ఇంట్లో చోరబడిన చిరుతపులి

మహరాష్ట్ర‍ చంద్రాపూర్ : జిల్లాలో ఇంట్లో చోరబడిన‌ చిరుత.. సిందవాహిని తాలుకా కోట గ్రామంలో ఓ. ఇంట్లో తెల్లవారుజాము చిరుత పులి చోరబడింది..‌‌ దాంతో ఇంట్లో వారందరు ప్రాణభయంతో పారిపోయారు.. ఇంట్లో చిరుత. చోరబడటం పై గ్రామస్తులు అటవీ అదికారులకు…
Read More...

అప్పుల ఊబిలో తెలంగాణ

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గణనీయంగా అప్పులు పెరిగాయన్న కేంద్రం.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్ధిక శాఖ.2022 అక్టోబర్‌ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు... రూ. 4,33,817.6…
Read More...

చంద్రపూర్ జిల్లాలో ‌మారుమ్రోగుతున్నా పులుల మరణాలు

మహరాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలో ‎మారుమ్రోగుతున్నా పులుల. మరణ మ్రుదంగాలు... వేటగాళ్లు పులుల పై పంజావిసురుతున్నారు.. గాండ్రించే పులుల ప్రాణాలు తీస్తున్నారుముల్ తాలూకాలో నంద్‌గావ్‌లోని ఘోసరి సబ్‌ఫారెస్ట్ ప్రాంతంలో పులి ప్రాణాలు…
Read More...

నాందేడ్ కు చేరుకున్నా సీఎం కేసీఅర్

మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కేంద్రంలో శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బిఆర్ఎస్ నాందేడ్ , తెలంగాణ నాయకులు ఘన స్వాగతం పలికారు.
Read More...

బిఅర్ ఎస్ నాందేడ్ డిక్లరేషన్ పై ఉత్కంఠ

.. బిజెపి  పై  గురిపెట్డిన   బిఅర్  ఎస్.. నాందేడ్  కేంధ్రంగా   యుధ్దం ప్రకటించిన  గులాబీ   పార్టీ. ‌.  నాందేడ్  డిక్లరేషన్ లో   సీఎం కేసీఆర్   ఏలాంటి  ఆంశాలు  ప్రకటించనున్నారు?   నాందేడ్   డిక్లరేషన్   జాతీయ రాజకీయాల్లో  ప్రకంపనలు …
Read More...

పార్లమెంట్ లో బిఅర్ ఎస్ వాయిదా తీర్మానం

ఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో బిఆర్ఎస్ వాయిదా తీర్మానం కోరింది.ఆధాని కంపెనీల పై హిండెన్ బర్గ్ నివేదికపై చర్చ జరపాలని వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.ఈ నివేదికతో ప్రజల పైన ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం పడిందని బిఆర్ఎస్ వాదన వినిపిస్తోంది
Read More...

నటి ఇలియానాకు అస్వస్థత

ముంబాయి నటి ఇలియానా కి అస్వస్థత ,ఆసుపత్రిలో చికిత్స ఆసుపత్రి బెడ్ మీద వున్నా ఫొటోస్ ని షేర్ చేసిన ఇలియానా తాను ఆహారం తీసుకోలేని...డాక్టర్స్ సెలిన్ బాటిల్స్ ఎక్కిస్తున్నారని పేర్కొన్న ఇలియానాఇపుడు బాగానే ఉన్నా అంటూ పోస్ట్గెట్ వెల్ సూన్ అంటూ…
Read More...