Browsing Category

మంచిర్యాల జిల్లా

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలి

మంచిర్యాల: జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు, జిల్లా విద్యార్థి విభాగం నాయకులు తోకల సురేష్ యాదవ్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లాకు నూతనంగా…
Read More...

11న పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లు

మందమర్రి: మందమర్రి మండలంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో ఈ నెల 11న పోలేరమ్మ జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జాతరకు హాజరు కావాలని కోరుతూ సోమవారం చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ ను వారు కలిసి…
Read More...

బెల్లంపల్లి నియోజకవర్గం బిఎస్పీ అధ్యక్షుడిగా దాసారపు రాజు

బెల్లంపల్లి : బహుజన్ సమాజ్ పార్టీ, బీ ఎస్ పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బిఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా కాసిపేట మండలానికి చెందిన న్యాయవాది దాసారపు…
Read More...

బెల్లంపల్లి ఏరియా ఎస్ఓ టు జిఎం గా మచ్ఛగిరి నరేందర్

బెల్లంపల్లి : బెల్లంపల్లి ఏరియా ఎస్ఓ టు జిఎం గా మచ్చగిరి నరేందర్ సోమవారం గోలేటి లోని ఏరియా జిఏం కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.రామగుండం ఏరియా ఓసిపి 2 ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఆయన బదిలీ పై బెల్లంపల్లి ఏరియాకు వచ్చారు.
Read More...

కోవిడ్ మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో కోవిడ్ కారణంగా మృతి చెందిన ప్రైవేటు సెక్యూరిటి గార్డ్(కాంట్రాక్ట్ వర్కర్)సామల రామ్మూర్తి కుటుంబానికి సోమవారం గోలేటిలోని జిఎం కార్యాలయంలో ఏరియా జిఎం జి.దేవేందర్ 15 లక్షల చెక్కును అతని భార్య నర్మదకు అందించారు.సామల…
Read More...

పోడు భూములను సాగు భూములుగా అందిస్తున్నాం

చెన్నూరు : దశాబ్దాలుగా గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ వారికే అందిస్తున్నామని ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. సోమవారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలోని సంతోషిమాత…
Read More...

సహాయం కోసం ఎదురు చూపులు

మంచిర్యాల‌: రెబ్బెన మండలం దుర్గాపుర్ గ్రామంలోని ఓ నిరు పేద కుటుంబానికి అనుకోని ఆపద వచ్చింది.నానవెని రవి,సౌజన్య దంపతులకు ఇద్దరు సంతానం పెద్ద కుమార్తె రిషిత గత కొంతకాలంగా ఫ్యాంకొని అనీమియా వ్యాధితో బాధపడుతుంది,ఈవ్యాధికి గురైన పాప శరీరంలో…
Read More...

క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హకీంపేట్-ఆదిలాబాద్, కరీంనగర్ క్రీడా పాఠశాలలలో 4, 5 తరగతులలో ప్రవేశాల కొరకు ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడాల శాఖ అధికారి బి.శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో…
Read More...

ప్రశాంతమైన వాతావరణం లో పండుగ జరుపుకోవాలి

బెల్లంపల్లి: రాబోవు బక్రీద్, తొలి ఏకాదశి, మరియు బోనాల జాతర పండుగ సందర్భంగా ముస్లిం, హిందూ మత పెద్దలతో తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సందర్బంగా బెల్లంపల్లి ఏసీపీ సదయ్య బక్రీద్, తొలి ఏకాదశి,…
Read More...

స్వచ్ఛత పక్వాడ అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

బెల్లంపల్లిG ఏరియా జిఎం జి.దేవేందర్ ఆదేశాల మేరకు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా సోమవారం గోలేటిలోని సింగరేణి హై స్కూల్ విద్యార్థులకు స్వచ్ఛత అంశంపై వ్యాసరచన,క్విజ్ పోటీలను నిర్వహించారు.అనంతరం స్కూల్ ఆవరణలోని పరిసరాల్లో చెత్తను…
Read More...