Browsing Category

కొమరంభీం జిల్లా

ట్రాక్టర్ బోల్తా అన్నా, తమ్ములు (ఇద్దరు) మృతి

కౌటాల: మండలంలోని వైగాం గ్రామంలో సోమవారం విద్యుత్ స్తంభాల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడగ అందులో కూలీలుగా పనిచేస్తున్న బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు బుర్రి వసంత్ (26)బుర్రి అనిల్ (24) అనే యువ కూలీలు…
Read More...

బెల్లంపల్లి నియోజకవర్గం బిఎస్పీ అధ్యక్షుడిగా దాసారపు రాజు

కాసిపేట :డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బిఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా కాసిపేట మండలంలోని ముత్యంపల్లికి చెందిన న్యాయవాది దాసారపు రాజు నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.గుణ నియామక పత్రాన్ని…
Read More...

దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రం

ఆసిఫాబాద్: ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి నిర్మాణాత్మక విలువలతో ఆచరిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం కొమురం భీమ్ ఆసిఫాబాద్…
Read More...

నవోదయ సాధించిన విద్యార్థులకు సన్మానం

కాగ‌జ్‌న‌గ‌ర్‌: జన్నారం మండల కేంద్రంలోని స్లేట్ ఆంగ్లం పాఠశాలలో నవోదయ సీట్లు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం రోజున మండల కేంద్రంలోని స్లేట్ ఆంగ్లము పాఠశాలలో 2023 24 సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో నవోదయ…
Read More...

ఉడుమును చంపిన వ్యక్తికి 15 రోజుల జైలు

జన్నారం: అటవీ జంతువు ఉడుమును చంపిన వ్యక్తికి 15 రోజులు రిమాండ్ విదించినట్లు చింతగూడ సెక్షన్ ఆఫీసర్ జే శివకుమార్ తెలిపారు. మంగళవారం అయన మాట్లాడుతూ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన పానగంటి శ్రీను కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని చింతగూడ…
Read More...

భూమి కోసం గోడ్డళ్లతో దాడులు చేసుకున్నా దాయాదులు

.భూమి కోసం దాయాదుల. పోరు... ఆపోరు యుద్దాన్ని మరిపించింది....పగలతో రగిలిపోతున్నా రెండు వర్గాలు గోడ్డళ్లతో దాడులు చేసుకున్నారు... కర్రలతో‌ కోట్టుకున్నారు.. ఆదాడులతో పచ్చని పంటపోలాలు రక్తంతో తడిసిపోయాయి... గోడ్డళ్ల దాడులకు…
Read More...

ఉపాధి కూలీలపై తేనటిగల దాడి

జన్నారం:మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని ఉపాది కూలీలపై ప్రమాదవశస్తు తేన టీగలు దాడి చేశాయి. సోమవారం రోజున మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉపాది హామీ కూలీలు ఉపాది హామీ పనులకొరకు వెళ్లారు మద్యాహ్నం సమయంలో ప్రమాదవశస్తు సమీపంలోని తేన టీగలు…
Read More...

గాలివాన బీభత్సం…

రెబ్బెన మండలం పులి కుంట గ్రామపంచాయతీ పరిధిలోని రోడ్డు పులికుంట వాడలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం,గాలి వలన ఇండ్ల మల్లేష్ కు చెందిన పూరి గుడిసె పూర్తిగా కూలిపోయింది.ఇల్లు కూలిపోవడంతో బాధితుడు ఇండ్ల మల్లేష్ కుటుంబం…
Read More...

నీటి కోసం రోడ్డెక్కిన ఆదివాసీ గిరిజనులు.

తిర్యాని:మండలంలోని దేవాయిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని గోవుర్ గూడ కొలం ఆదివాసి గిరిజనులు తమ గూడానికి మంచినీళ్లు రావడంలేదని శనివారం కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో కూర్చొని ధర్నా నిర్వహించడంతో ఇరువైపులా భారీగా వాహనాలు…
Read More...

విద్య వ్యవస్థను నాశనం చేస్తున్న కేసీఆర్..

బెజ్జూర్ ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన తలాయి జల విద్యుత్‌ కేంద్రాన్ని ప్రభుత్వం ఎందుకు నిర్మించడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు."ఓటు మీదే -నోటు మీదే" నినాదంతో పార్టీ సిర్పూర్…
Read More...