Browsing Category
ఖమ్మం
పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి పయనమేటు?
ఖమ్మం రాష్ట్ర రాజకీయాలకు యుద్ద క్షేత్రమైంది.. బిఅర్ ఎస్ వర్సేస్ పోంగులేటి మద్య పోరుసాగుతోంది ..బీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి సస్పెన్షన్ వేటు వేసింది..ఈ నేపథ్యంలో ఏ పార్టీలోకి వెళ్తారని జోరుగా చర్చ జరుగుతోంది ...అయితే ప్రస్తుతం…
Read More...
Read More...
ఖమ్మంలో కాంగ్రేస్ కు అభ్యర్థులు కరువు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో విచిత్రకరమైన పరిస్తితి చోటుచేసుకుంది..సీఏల్పీ నేత భట్టి విక్రమార్క మినహ చెప్పుకోదగ్గ నేతలేవరు లేకపోవడంతో ఆ పార్టీకి మైనస్ గా మారింది..మధిర నియోజకవర్గం తప్ప ఇతర నియోజక వర్గాల్లో పార్టీని ముందుండి నడిపించే…
Read More...
Read More...
సత్తుపల్లిలో గాలివాన బీభత్సం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో గాలివాన బీభత్సం సృష్టించింది.ఒకసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది.ఇటీవల కురిసిన వర్షాలకు అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు.మరోసారి…
Read More...
Read More...
బిఅర్ ఎస్ ,సీపీఎం మద్య పాలేరు టిక్కేట్ పంచాయితీ
ఖమ్మం
బిఅర్ ఎస్, సీపీఎం ల మధ్య పాలేరు టిక్కెట్ పంచాయతీ ముదురుతోంది..రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ స్థానికంగా శరవేగంగా మారుతున్నాయి.పొత్తులో భాగంగా పాలేరు టిక్కెట్ సీపీఎంపార్టీ ఆశిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం..పాలేరు స్థానం తమకు…
Read More...
Read More...
భట్టి విక్రమార్క వర్సేస్ రేణుకాచౌదరిమద్య యుద్దం
ఖమ్మం
.. ఖమ్మం కాంగ్రెస్ లో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి...భట్టి వర్సెస్ రేణుక చౌదరి గా మారింది..వైరా లో జరగనున్న హాథ్ సే హాథ్ జోడో యాత్ర కుసంబంధించి రేణుక వర్గం ప్రెస్మీట్ పెట్టింది... అయితే దీనికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం…
Read More...
Read More...
కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు లేవు
...
ఖమ్మం జిల్లా బిఅర్ ఎస్ , సీపీఎం మధ్య పాలేరు టిక్కెట్ పై పంచాయతీ ముదురుతోంది. రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. పొత్తులో భాగంగా పాలేరు టిక్కెట్ సీపీఎం ఆశిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. పాలేరు స్తానం తమకు…
Read More...
Read More...
రైతుల వడగండ్ల వాన నష్టాన్ని చూసి చలించిన సీఎంకేసీఅర్
ఖమ్మం
కర్షకుల కడగండ్లను కళ్లరా చూశారు.. నష్టపోయిన పంటలను పరిశీలించారు...నష్టపోయిన. రైతులకు బాసటగా నిలిచారు.. ఎకరాకు పదివేల. పరిహరం ఇస్తామని సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారు.. ఖమ్మం జిల్లాలో సీఎంకేసీఅర్ పర్యటన పై ప్రత్యేక…
Read More...
Read More...
ఖమ్మం మార్కేట్ యార్డులొ కర్షకుల,కమీషన్ దార్ల మద్య యుద్దం
ఖమ్మం జిల్లా .....ఖమ్మం మిర్చి మార్కెట్ లో రైతులు-కమీషన్ దారుల మధ్య గొడవ. జరిగింది...కమీషన్ దారుని పై రైతులు తిరగబడ్డారు.. రైతులను దోపిడీ చేస్తున్నా కమీషన్ దారి పై రైతులు దాడి చేశారు... దాంతో మార్కేట్ యార్డులో కోనుగోళ్లు …
Read More...
Read More...
పార్టీమారిన.కాంగ్రేస్ ఎమ్మెల్యేలను ఉరితీయాలి
..lపార్టీ మారారు...అమ్ముడు పోయారు...ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉరితీయాలని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..
12మంది ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉందన్నారు..ఖమ్మం జిల్లా ఇల్లందు…
Read More...
Read More...
పోంగులేటి వర్సేస్ బిఅర్ ఎస్ పార్టీల మద్య యుద్దం
..ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు... అధికార పార్టీ ఎత్తుగడలను చిత్తుచేస్తున్నారు.. బిఅర్ ఎస్ తో యుద్దానికి సై అంటున్నారు... పార్టీ పత్తా చెప్పడం లేదు.. పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామంటుమ్నారు.అనచరులనుసస్పేండ్ చేయడం. …
Read More...
Read More...