Browsing Category

క్రైం

విద్యుద్ఘాతంతో రైతు మృతి

బజార్ హత్నూర్: మండలం లోని కొలహరి గ్రామ పంచాయతీ కి చెందిన రైతు పుంజారాం (32) మంగళవారం ర ఉదయం కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆగ్రామస్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..రైతు పొలంలో దౌర కొడుతున్న క్రమంలో కరెంట్ తీగ పలుగుకు తగిలింది.…
Read More...

ట్రాక్టర్ బోల్తా అన్నా, తమ్ములు (ఇద్దరు) మృతి

కౌటాల: మండలంలోని వైగాం గ్రామంలో సోమవారం విద్యుత్ స్తంభాల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడగ అందులో కూలీలుగా పనిచేస్తున్న బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు బుర్రి వసంత్ (26)బుర్రి అనిల్ (24) అనే యువ కూలీలు…
Read More...

విద్యుద్ఘాతంతో వ్య‌క్తి మృతి

గుడిహత్నూర్: మండలంలోని కోలారి గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ గా పనిచేస్తున్న దత్తు శుక్రవారం విద్యుత్ స్తంభం పైకి ఎక్కి బల్బులు భిగిస్తుండగా విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణాన్ని బలి…
Read More...

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

కాగజ్ నగర్ , పట్టణానికి చెందిన చింతోజు రాజేష్ అను కార్వింగ్ మేస్త్రీ మంగళవారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకోక స్థానిక ఆసుపత్రి లో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో మెరుగైన చికిత్స కొరకై హైదరాబాద్ లోని గాంధీ…
Read More...

రామునిపట్లలో చోరీ.. భారీ వెండి బంగారం అపహరణ

చిన్నకోడూర్:మండల పరిధి రామునిపట్ల గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామంలో మ్యాడ శ్రీనివాస్ .చంద్రం ఇంట్లో దొంగతనం జరిగింది మ్యాడ శ్రీనివాస్. చంద్రం ఆదివారం రోజు ఇంటి పై పండుకోగా ఇంటికి తాళం వేసి ఉందని గమనించిన దొంగలు భారీగా చోరీకి పాల్పడ్డారు.…
Read More...

విద్యుత్ తీగ తెగిపడి గేదె మృతి

జైనథ్:మండలంలోని గిమ్మ గ్రామంలో శనివారం ఉదయం 33/11 కెవి విద్యుత్ తీగ తెగిపడి గ్రామానికి చెందిన మాదని అనిల్ కుమార్ అనే రైతుకు చెందిన గేదె మృతి చెందడం జరిగింది. రైతు గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మేత మేయడానికి వెళ్లి వచ్చిన…
Read More...

అనుమానాస్పదంగా శిశువు మృత దేహం

చింతలమానెపల్లి : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ సమీపంలోని పెరటిలో శిశువు మృతదేహం లభించినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.మండల కేంద్రంలో నెలలు నిండని శిశువు మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా…
Read More...

ములుగులో కిలాడీ లేడీలు

ములుగు జిల్లా కేంద్రంలోకిలాడి లేడీలు  దడపుట్టిస్తున్నారు..     సినీ పక్కిలో చోరీ చేస్తున్నారు. షాప్ ముందు పార్క్ చేసిన బైక్ నుంచి 2 లక్షల 80 వేల రూపాయలను మహిళా దొంగలు ఎత్తుకెళ్లారు.‌ కాసిందేవిపేట సర్పంచ్ అహ్మద్ పాషా ములుగులో షాప్ ముందు…
Read More...