Browsing Category
Breaking News
మండలంలో పోలీస్, ఆప్కారి సంయుక్త దాడులు
జన్నారం: మండలంలో పోలీసులు ఆప్కారి వారు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మంగళవారం జన్నారం పోలీసులు లక్షేట్టిపేట ఆప్కారి శాఖా వారు సంయుక్తంగా అక్రమ గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. మండలంలోని లింగయ్యపల్లె గ్రామంలో అక్రమంగా గుడుంబా…
Read More...
Read More...
ప్రతి విద్యార్థికి ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి
ఉట్నూరు: గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రతి విద్యార్థికి ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్ పాయ్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఉట్నూరు మండలం లాల్ టేకిడి ప్రభుత్వ జూనియర్ బాలుర…
Read More...
Read More...
నెత్తురోడిన జాతీయ రహదారి
గుడిహత్నూర్: మండలం మేకల గండి జాతీయ రహదారిపై తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 4గురు అక్కడికక్కడే మృతి చెందగా 5గురు తీవ్ర గాయాలతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుడిహత్నూర్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం…
Read More...
Read More...
ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నాం
ఆదిలాబాద్ :ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్లతో హైదరాబాద్ నుండి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్…
Read More...
Read More...
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
ఆదిలాబాద్: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దివ్యాంగుల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా…
Read More...
Read More...
విద్యార్థుల అభ్యాస సామర్ధ్యాలను పెంచండి
బెజ్జూరు: గిరిజన విద్యార్థుల అభ్యాస సామర్ధ్యాలను పెంచేలా విద్యాబోధన చేయాలని ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం బెజ్జూరు మండలం సలుగు పల్లి కుంటాల మనేపల్లి ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసి అక్షర జ్యోతి కార్యక్రమం…
Read More...
Read More...
పిడుగుపాటుకు గురై గొర్రెల కాపరి మృతి
ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నవేగాం గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోయిని మల్లేష్ వయస్సు(35)మృతి చెందాడు.మృతునికి భార్య, ఒక కొడుకు,కూతురు ఉన్నారు. మల్లేష్ మృతితో అనాథ అయిన…
Read More...
Read More...
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి రాజీనామా..
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు అందజేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాల…
Read More...
Read More...
విద్యుద్ఘాతంతో రైతు మృతి
బజార్ హత్నూర్: మండలం లోని కొలహరి గ్రామ పంచాయతీ కి చెందిన రైతు పుంజారాం (32) మంగళవారం ర ఉదయం కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆగ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..రైతు పొలంలో దౌర కొడుతున్న క్రమంలో కరెంట్ తీగ పలుగుకు తగిలింది.…
Read More...
Read More...
ట్రాక్టర్ బోల్తా అన్నా, తమ్ములు (ఇద్దరు) మృతి
కౌటాల: మండలంలోని వైగాం గ్రామంలో సోమవారం విద్యుత్ స్తంభాల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడగ అందులో కూలీలుగా పనిచేస్తున్న బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు బుర్రి వసంత్ (26)బుర్రి అనిల్ (24) అనే యువ కూలీలు…
Read More...
Read More...