Browsing Category
ఆదిలాబాద్
కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో చేరికల జోరు
ఆదిలాబాద్ : కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్ నిత్యం ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల రాకతో సందడిగా మారుతోంది. కంది శ్రీనివాస రెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు…
Read More...
Read More...
అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి
ఆదిలాబాద్: ఈ నెల 15 లోగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. ప్రత్యేక ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మున్సిపల్ చైర్మన్ జోగు…
Read More...
Read More...
మంత్రులను కలిసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్
ఆదిలాబాద్: బుధవారం హైద్రాబాద్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ నియోజకవర్గం నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలోని గిరిజన తండాలు సమస్యలను…
Read More...
Read More...
బీసీ గణన చేపట్టాలని అర్థరగ్న ప్రదర్శనకు పిలుపు
ఆదిలాబాద్ బీసీ గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 14వ తేదీ శుక్రవారం అర్ధ నగ్న ప్రదర్శన చేస్తున్నట్లు బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో గుర్తింపు పొందిన 27…
Read More...
Read More...
కార్మికులను భయ భ్రాంతులకు గురి చేస్తే ఊరుకునేది లేదు:
ఇంద్రవెల్లి: గ్రామ పంచాయతీ కార్మికుల చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని బీఎస్పీ ఖానాపూర్ నియోజకవర్గ కార్యదర్శి సోయం రాందాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ…
Read More...
Read More...
ప్రజా సంక్షేమం పట్టని ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ః పది హేనేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన జోగు రామన్న ఒక అసమర్థ ఎమ్మెల్యే అని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గడపగడపకు కాంగ్రెస్...ఇంటింటికీ కంది శ్రీనన్న నినాదంతో…
Read More...
Read More...
హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘం నాయకులు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘ భవనానికి మున్సిపాలిటీ ద్వార అయిదు లక్షల నిధులను కేటాయించడం పట్ల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ ను సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు…
Read More...
Read More...
60 ఏండ్లు నిద్రపోయిన కాంగ్రెస్
ఆదిలాబాద్ : కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ హెచ్చరించారు. పట్టణంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ…
Read More...
Read More...
మీకోసం గూడు కట్టేవారికి న్యాయం చెయ్యండి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలలో రాష్ట్రప్రభుత్వం…
Read More...
Read More...
వివి ఫ్యాట్ ల ద్వారా ఓటు వేయడం పై ప్రజలకు అవగాహన కల్పించాలి
ఆదిలాబాద్: ఈవీఎం, వివి ఫ్యాట్ ల ద్వారా ఓటు వేయడం పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం, వివి ప్యాట్ ల ప్రదర్శన కేంద్రాన్ని కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ…
Read More...
Read More...