సిరోంచలో అరుదైనా నాగుపాము.

వెండి వెన్నెలాంటి పాము చూడటానికి బారీగా తరలివచ్చిన పాము

 

మహరాష్ట్ర లో‌ని గడ్చిరోలి జిల్లా  సిరోంచ లో అరుదైనా  నాగు పాము  కనిపించింది‌‌..  శ్వేత వర్ణం గల పాము ‌ పట్టణంలో ని ఓ  ‌మిల్లువద్దకనిపించింది..అరుదైన శ్వేత వర్ణం గల నాగు  పామును  చూడటానికి  ప్రజలు బారీగా  తరలివచ్చారు.. అరుదైన పాము పై   అటవీ అదికారులకు స్థానికులు సమాచారం అందించారు..వెంటనే అటవీ అదికారులు  స్పందించారు…అక్కడికి చెరుకున్నారు… పామును  బందించి   అటవి అదికారులు అడవిలో వదిలేశారు

Leave A Reply

Your email address will not be published.