అగ్ని పథ్ ఎంపిక కాలేదని యువకుని అత్మహత్య

మద్యవర్తులకు మాముళ్లు ముట్టజెప్పిన యువకుడు

ఆదిలాబాద్

. అగ్నిపథ్ చేరాలనుకు‌న్నాడు..మద్యవర్తులకు మాముళ్లు ముట్టజెప్పాడు…అప్పులు తెచ్చి ‌మాముళ్లు ముట్టజెప్పినా ఉద్యోగం రాలేదు. దాంతో మనస్థాపానికి గురయ్యాడు యువకుడు కార్తిక్… ఆ మనస్థాపంతొనే కార్తిక్ ఆదిలాబాద్ జిల్లా కప్పర్ల గ్రామంలో ‌పురుగుల ‌మందుత్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. అప్పు తెచ్చి మాముళ్లు ఉద్యోగం రాలేదని ‌‌, అందువల్ల అత్మహత్యకు పాల్పపడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు…తమ కోడుకు మరణానికి కారణమైన. లంచాల. పై విచారించాలని.. బాద్యుల పై చర్యలు చేపట్టాలని బాదిత కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు.. కార్తీక్ అత్మహత్య పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ. జరుపుతున్నారు

Leave A Reply

Your email address will not be published.