నిర్మల్ మున్సిపల్ కార్యాయలం వద్ద ఉద్రికత

మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ రద్దు చేయాలని అందోళన చెపట్టిన. మహేశ్వర్ రెడ్డి

: నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది‌.నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడించారు. ఈ. సందర్బంగా  కాంగ్రే నాయకులకు – పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది..ముట్టడిలో    పాల్గోన్న ఎఐసీసీ  కార్యక్రమాల. అమలు  కమీటీ  చైర్మన్ మాజీ ఎమ్మల్యే మహేశ్వర్ రెడ్డి, కాంగ్రేనాయకులను   అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్ కు  తరలించారు

 

Leave A Reply

Your email address will not be published.